Tuesday, November 26, 2019

Good news for formers



Read also:

కౌలు రైతులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది . రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది . అలాగే అటవీ ప్రాంతంలోని ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది . రైతు భరోసా నుంచి ప్రస్తుత , మాజీ మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలను మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది . రైతు సంతానం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా రైతు భరోసా వర్తింస్తుందని జీవోలో పేర్కొంది ఒక వేళ రైతు మరణిస్తే భార్యకు రైతు భరోసా సాయం అందించనుంది . ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్ ల్యాండ్ లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :