Read also:
రూ.250 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రూ.250 నాణేన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విడుదల చేశారు . ఈ వెండి నాణెం బరువు దాదాపు 40 గ్రాములు ఉంది . అలా రూ.5 విలువైన పోస్టల్ స్టాంప్ ను కూడా రాష్ట్రపతి ఆవిష్కరించారు . కాగా పెద్దల సభగా పేరొందిన రాజ్యసభ తొలి సమావేశం 1952 మేలో జరగ్గా . ప్రస్తుతం 250వ సమావేశం జరుగుతుండగా , దీనికి గుర్తుగా ఈ నాణేన్ని విడుదల చేశారు .