Read also:
- విద్యార్థుల హాజరు పట్టికలో కుల, మత ప్రస్తావన తేవొద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
- ఇందుకు సంబంధించిన సర్క్యులర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు ఆ శాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇటీవల జారీ చేశారు.
- విద్యార్థుల పేర్లను ఎరుపు రంగు పెన్ తో” రాయొద్దని ఆదేశించారు.
- హాజరు పట్టికలో కొన్ని పాఠశాలలు కుల, మతాల పేర్లు రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
- ఇలాంటి విషయాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.