Read also:
AP Covid-19 health Bulletin 18-10-2020
- 74945 సాంపిల్స్ ని పరీక్షించగా 3,986 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు
- కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, గుంటూరు లో నలుగురు, కృష్ణ లో నలుగురు అనంతపూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, కడప లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు మరియు విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు
- గడచిన 24 గంటల్లో 4,591 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు
- నేటి వరకు రాష్ట్రంలో 7066203 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.