Tuesday, October 8, 2019

Employee health scheme rates changed



Read also:

Employee health scheme rates changed


  • త్వరలో అన్ని యాజమాన్యాల  ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు మంజూరు : ఇ.హెచ్‌.ఎస్‌ సబ్‌ కమిటి ఛైర్మన్‌ సత్యనారాయణ.
  • ఇహెచ్‌ఎస్‌ సబ్‌ కమిటి ఛైర్మన్‌ కె.వి.వి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులతో  సుదీర్ఘంగా చర్చించిన సబ్‌ కమిటి సమావేశం పలు  తీర్మానాలు  చేసింది.
  • ఎ.పి.వి.వి. పరిషత్‌, ఎయిడెడ్‌, మోడల్‌ స్కూల్‌ టీచర్లు, గురుకులాలు, గ్రంథాలయ ఉద్యోగులు  22,516 మందికి కొత్తగా హెల్త్‌ కార్డులు జనవరి లోపు జారీ
  • ప్రభుత్వం పూర్తి స్థాయిలో, నాణ్యమైన వైద్యం అందించుటకు ఇప్పుడున్న ప్రీమియం రూ.90/- నుండి 225/-లు, రూ.120/- నుండి 300/- రూ॥లు గా పెంచడం జరిగింది.
  • మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ప్రభుత్వం ఉచితంగా భరించాలని లేని పక్షంలో అవసరం లేదన్నారు.
  • వైద్యం చేసిన ఆసుపత్రులకు వైద్యం అందించాక వెంటనే బడ్జెట్‌ను విడుదల చేయుటకు గ్రీన్‌ ఛానెల్‌ విధానంలో ట్రస్టుకు కేటాయిస్తారు.
  • పెండింగ్‌లో వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బ్లిల్లును ఒక నెలలోపు మంజూరు చేస్తామని తెలిపినట్లు తెలియజేశారు.
  • ఎ.టి.ఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో జనవరి నుండి ఆరోగ్య కార్డుల  జారీ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :