Sunday, September 22, 2019

రెండ్రోజులు బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయవు



Read also:

నెల 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు బ్యాంక్ అధికారుల సంఘాల జేఏసీ ప్రకటించింది. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని.. గౌరవప్రద వేతనాలు, ఖాతాదారుల సేవా రుసుం తగ్గింపు వంటి డిమాండ్ల సాధనకై ఈ సమ్మె చేస్తున్నామంది. ఈ 48 గంటల సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని 8 వేల బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయవంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :