Read also:
BREAKING: పరిషత్ ఎన్నికలకు బ్రేక్
AP: ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. SEC ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధించింది. ఈ నెల 15న SEC అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని ఆక్షేపించింది. తెలుగుదేశం దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఎన్నికల కోసం SEC అన్ని ఏర్పాట్లు చేసింది