Wednesday, December 16, 2020

JEE Mains 2021 new schedule



Read also:

JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ కొత్త షెడ్యూల్ విడుదల ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ-పూర్తి వివరాలివే.

జేఈఈ మెయిన్స్-2021 షెడ్యూల్ పై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 22 నుంచి 25 వరకు ఆన్‏లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో జేఈఈ వెబ్‏సైట్ నుంచి ఆ బ్రోచర్‏ను తొలగించింది. అందులో కొన్ని మార్పులు చేసి బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరిగి కొత్త నోటిఫికేషన్‏ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. తర్వాత వచ్చే మూడు సెషన్లను మార్చి, ఏప్రిల్, మేలలో జరపనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :