Thursday, November 5, 2020

AP LAWCET & PGLCET - 2020 Results Released



Read also:

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) ఆధ్వర్యంలో అక్టోబరు 1న నిర్వహించిన ఏపీ లాసెట్-2020 ఫలితాలను గురువారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12281 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మొదటిసారి ఇచ్చిన ‘కీ’ లో తప్పులుండటంతో మరోసారి ప్రాథమిక ‘కీ’  ని విడుదల చేశారు. దీంతో ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. ఎస్కేయూలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు రెక్టార్ కృష్ణానాయక్, కన్వీనరు విజయకుమార్ తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :