Friday, December 13, 2019

ap capital news



Read also:

రాజధాని తరలింపుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన ఏపీ రాజధాని అమరావతి తరలింపు వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది . రాజధాని అమరావతిలోనే ఉంటుందని తెలిపింది . శాసనమండలిలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు . రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదని బొత్స సమాధానం ఇచ్చారు .మంత్రి బొత్స ప్రకటనతో ఇన్ని రోజులుగా రాజధాని తరలింపు ప్రచారానికి తెరపడినట్లైంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :