Read also:
ఖాతాదారులకు EPFO కీలక సూచన
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కీలక ప్రకటన చేసింది. PFకు సంబంధించిన సమాచారం, సర్వీసుల కోసం ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని పేర్కొంది.
ఈ సూచన చేస్తూ పెన్షనర్లు, పీఎఫ్ మెంబర్లకు సందేశాలు పంపింది. ఏవైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే చెన్నై నార్త్ పరిధిలోని వారంతా 09345750916, సౌత్ పరిధిలోకి వచ్చేవారు 06380366729 నంబర్లకు వాట్సాప్ చేయొచ్చని తెలిపింది