Tuesday, April 27, 2021

టెన్త్ విద్యార్థులకు వేసవి సెలవులు



Read also:

టెన్త్ విద్యార్థులకు వేసవి సెలవులు

AP: మే 1 నుంచి మే 31 వరకు టెన్త్ విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కడప కలెక్టరేట్ సమీక్షించిన ఆయన.. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. అటు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించొద్దని విద్యార్థులు కోరుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
Unknown
AUTHOR
April 27, 2021 at 9:51 AM delete

Cancle the exmas pls sir

Reply
avatar