Read also:
టెన్త్ విద్యార్థులకు వేసవి సెలవులు
AP: మే 1 నుంచి మే 31 వరకు టెన్త్ విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కడప కలెక్టరేట్ సమీక్షించిన ఆయన.. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. అటు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించొద్దని విద్యార్థులు కోరుతున్నారు.
1 Comments:
Write CommentsCancle the exmas pls sir
Reply