Sunday, March 7, 2021

వాలంటీర్లకుగుడ్ న్యూస్-నిధులు విడుదల



Read also:

దిశ, వెబ్ డెస్క్: గ్రామ/వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వలంటీర్ల జీతాలకు సంబంధించి రూ.33.64 కోట్లు విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల వలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :