Friday, January 15, 2021

ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం



Read also:

ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో జనవరి 15నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ తెలిపారు. ఇందులో 2021 జనవరికి 4,25,860 మంది ఓటర్లు కొత్తగా పెరిగారని చెప్పింది. మహిళా ఓటర్లు 2,04,71,506, పురుష ఓటర్లు 1,99,66,737 మంది ఉండగా సర్వీసు ఓటర్లు 66,844, థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 4,135 మంది ఉన్నారని ఈసీ పేర్కొంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :