Read also:
పాఠశాలల్లో శాని టైజేషన్, విద్యార్థులకు మాస్క్ లు మొదలైన వాటికి ఆర్థిక శాఖ స్కూల్ సేఫ్టీ' పేరిట నిధులను విడుదల చేసింది. పాఠశాలలో పనిచేసే ఒక్కో టీచర్ కు రూ.1000 చొప్పున విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో టీవీలు, కంప్యూటర్లు, లైబ్రరీ పుస్తకాల భద్రత చర్యలకు ఈ నిధులను వినియోగించు కోవచ్చు.జిల్లాలో 2561 పాఠశాలల్లో పనిచేస్తున్న 18,886 మంది టీచర్లకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు.