Read also:
భారత్ లో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు.కాసేపటిలోపూర్తి మార్గదర్శకాలు విడుదల చేయనున్న కేంద్రం.
దిల్లీ: కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 4 ఉంటుందని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ఎప్పటివరకు ఈ లాక్డౌన్ ఉంటుందనే వివరాలు చెప్పలేదు. ఈ నెల 31 వరకు ఉంటుందని తాజా సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అలాగే మార్గదర్శకాలు కూడా వెలువడాల్సి ఉంది.