Saturday, September 21, 2019

సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించని వారికి మరో అవకాశం



Read also:

సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించని వారికి మరో అవకాశం

AP-Grama-Sachivalayam
గ్రామ/వార్డు సచివాలయ ఫలితాల్లోని 6 విభాగాల్లో తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు .ఎక్కువగా పశుసంవర్థక సహాయకుల పోస్టులు 7,723 మిగిలిపోనుండగా.పంచాయితీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ , వార్డు పారిశుద్ధ్య , పర్యావరణ కార్యదర్శి , గ్రామ ఉద్యాన సహాయకులు , వార్డు ప్రణాళిక , రెగ్యూలేషన్ కార్యదర్శి,గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోయాయి.దీంతో వీటికి మరోసారి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :