Wednesday, August 28, 2019

ఆయుష్మాన్ భారత్



Read also:

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో 5లక్షల రూపాయిల వరకు ఇంటిల్లపాది ఉచితం గా వైద్యం చేయించుకోవచ్చు.
Ayushman-Bharat
పథకం పేరు : ఆయుష్మాన్ భారత్
ప్రారంభ తేది : ఆగస్ట్ 15, 2018
లాభాలు :
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో 5లక్షల రూపాయిల వరకు ఇంటిల్లపాది ఉచితం గా వైద్యం చేయించుకోవచ్చు. దీనికి ఆన్లైన్ లో ధరఖాస్తు పూర్తి చేసి వారి పేరుని నమోదు చేసుకోవాలి. మరియు సంవత్సరానికి కేవలం రు.1324/- చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి ఏడాది రు.5లక్షలు చికిత్స కొరకు పొందుతారు.
Starts from 25th September

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :