Tuesday, April 6, 2021

Corona Virus: ఏపీలో విజృంభిస్తున్న కరోనా ఆ ఐదు జిల్లాల్లో డేంజర్ బెల్స్



Read also:

Corona Virus: ఏపీలో విజృంభిస్తున్న కరోనా ఆ ఐదు జిల్లాల్లో డేంజర్ బెల్స్

  • ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)లో కరోనా (Corona Positive) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వ్యాక్సిన్ వచ్చినా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 31,657 శాంపిల్స్ ని పరీక్షించగా1,941 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424, చిత్తూరు జిల్లాలో 232, విశాఖపట్నం జిల్లాలో 2285, కృష్ణాజిల్లాలో 212 కేసులు నమోదవగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  • దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,08,048 కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 8,88,9888 మంది డిశ్చార్జ్ అయ్యారు.
  • గడచిన 24 గంటల్లో 835 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 11,809 యాక్టివ్ కేసులున్నాయి.
  • రాష్ట్రంలో గత 24గంటల్లో ఏడుగురు మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,251కి చేరింది.
  • ఇప్పటివరకు రాష్ట్రంలో 1,52,70,771 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :