Read also:
అమ్మఒడి కింద ల్యాప్టాప్ పొందడం ఎలా
AP: అమ్మఒడి పథకంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు నగదు బదులు ల్యాప్టాప్లను అందించనున్నారు. దీనికి సంబంధించిన అంగీకార పత్రాన్ని APR 19న విద్యార్థులకు అందజేస్తారు.
ఆ లేఖలపై డబ్బులు కావాలా? ల్యాప్టాప్ కావాలా? అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని.తల్లిదండ్రులతో సంతకం చేసి APR 22 నాటికి పాఠశాలలో అందించాలి. అనంతరం APR 26 నాటికి ఆ డేటాను వెబ్ సైట్లో నమోదు చేసి వాటి ప్రకారం ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది.