Read also:
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబ ంధించి నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేదీ అయిన ఈ నెల 23వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్టు డీఈవో సీవీ రేణుక తెలి పారు. గడువు తేదీలోగా టీచర్లందరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
అలాగే ప్రైవేటు అన్ఎయిడెడ్ హైస్కూళ్ళల్లో పనిచేస్తూ 2014 నవంబర్ 1వ తేదీ ప్రైవేటు హైస్కూళ్ళలో అర్హత కల్గిన ఉపాధ్యాయుల నుంచి ఓటు నమోదు తక్కువగా ఉన్నందున పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ మంది నమోదు చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.