నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ
- అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు.
- ఫిబ్రవరి 5న తొలి దశ, 9న రెండో దశ, 13న మూడో దశ, 17న నాలుగోదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ వెల్లడించారు.