Read also:
52.72లక్షల మంది ఐదేళ్లలోపుచిన్నారులకు పోలియో చుక్కలు
ఈ నెల 17వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది. మన రాష్ట్రంలోనూ పల్స్ పోలియో నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో 52.72 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించు కోవాలని కుటుంబ సంక్షేమశాఖ పిలుపునిచి ఎంది. రాష్ట్రవ్యాప్తంగా పోలియో చుక్కలు వేసేందుకు 37,493 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 1,354 మొబైల్ టీములు పనిచేస్తాయి. 1,49,977 మంది వ్యాక్సినేటర్లు..అంటే వేసేందుకు పోలియో చుక్కలు సిబ్బందిని నియమించారు తల్లిదండ్రులంతా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ప్రజారోగ్య సంచాలకు లు డాక్టర్ గీతాప్రసాదిని కోరారు.