Read also:
విద్యా, వసతి దీవెన కోసం 20లోగా నమోదు చేసుకోండి
ఈ విద్యాసంవత్సరం 2020-21కు సంబంధించి జగనన్న విద్యా, వసతి దీవెన పథకాల కోసం మొదటి సంవత్సరం విద్యా ర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ఎస్.మధుసూదనరావు ఒక ప్రక టనలో కోరారు. విద్యార్థులు జ్ఞానభూమి పోర్ట లో 20వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సూచించారు. కళాశాలల ప్రిన్సిపల్స్, వ్యవస్థాప కులు విద్యార్థుల అర్హత ధ్రువపత్రాలతో జ్ఞాన భూమి పోర్టల్లో నమోదు చేసేలా చర్యలు తీసు కోవాలని కోరారు.