Read also:
- 18 నుంచి రెండు పూటలా బడులు
- పదో తరగతిపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో గత నవంబరు 2 నుంచి 9, 10 తరగతులను ప్రారంభించగా.. గత డిసెంబరు 14 నుంచి 7, 8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత 18 నుంచి ఆరు, ఇంటరు మొదటి ఏడాది తరగతులను ప్రారంభించనున్నారు.
పదో తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సమాయత్తం చేసేలా బోధన సాగించాలని భావిస్తున్నారు. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ తయారు చేస్తున్నారు.
1-5 తరగతుల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.