Read also:
YSR jagananna illa pattalu live streaming
- వై.యస్.ఆర్ జగనన్న కాలనీలు
- రాబోయే 4 సం|| లలో 30 లక్షల ఇళ్ళు నిర్మాణం.
- మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం , ప్రాజెక్టు వ్యయము 27,000 కోట్లు (2020),
- రెండవ విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం (2021).
- రాష్ట్ర ప్రభ్వుతంచే పట్టాలు మంజూరు చేయబడ్డ పేద లబ్దిదారులందరికి ఈ పథకము ద్వారా గృహ నిర్మాణం.
- నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి రివర్స్ టెండరింగ్ ద్వారా లబ్దిదారులకి సరఫరా..
- లే అవుట్ లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచినీరు మరియు విద్యుదీకరణ కలుగచేయుట.