Tuesday, December 15, 2020

JIO spam message alert



Read also:

  • జియో కస్టమర్స్ బీ కేర్ ఫుల్ ఆ నంబర్ నుండి మెసేజ్ వేస్తే అంతే !
  • జియో కస్టమర్ కేర్ పేరుతో ఒక కొత్త రకం సైబర్ మోసం వెలుగు లోకి వచ్చింది.
  • జియో కస్టమర్లకు మీ సిమ్ బ్లాక్ అవుతుందంటూ.రిచార్జ్ చేయాలంటూ కస్టమర్ కేర్ పేరుతో మెసేజ్ పంపిస్తున్నారు కేటు గాళ్ళు. రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా రిచార్జ్ చేయమని చీటర్స్ చెబుతున్నారు.
  • యాప్ ద్వారా అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తోంది సదరు ముఠా. ఇదే విధంగా ఇద్దరు మహిళల నుండి 2.7 లక్షల రూపాయలను వసూలు చేసింది.
  • సదరు ముఠా. దీంతో వారిద్దరూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు జియో కస్టమర్లు సైబర్ చీటర్స్ నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
  • సో జియో కస్టమర్ లు జాగ్రత్తగా ఉండండి ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ని క్లిక్ చేసి ఇబ్బంది పడకండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :