Read also:
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి గారు వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి కనీసం SGT లకైనా మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని, బ్లాక్ చేసిన పోస్టుల శాతాన్ని తగ్గించి బదిలీలు జరపి ఉపాధ్యాయుల కు న్యాయం చేయాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి రాసిన లెటర్