Sunday, December 20, 2020

30 వరకూ 'జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్



Read also:

జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ నెల 21 నుంచి అధికారులు అవకాశం కల్పించారు. కాలేజీలో చేరిన రోజు నుంచి 20 రోజుల్లోపు ఆయా కాలేజీల ద్వారా వెబ్ సైట్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :