Read also:
జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ నెల 21 నుంచి అధికారులు అవకాశం కల్పించారు. కాలేజీలో చేరిన రోజు నుంచి 20 రోజుల్లోపు ఆయా కాలేజీల ద్వారా వెబ్ సైట్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.