Read also:
AP: పాఠశాలల్లో ఏప్రిల్ 30 వరకు తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మే నెలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు ఎన్ని పేపర్లు ఉంటాయన్నది ఇంకా నిర్ణయించలేదని, దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 10th పరీక్షలపై మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొన్నారు. జనవరిలో 7,8,9,10 తరగతులకు ఫార్మేటివ్-1 పరీక్షలు ఉంటాయని చెప్పారు.