Read also:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఆ సంస్థ ఓ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. నవంబర్ 8న ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫాంను అప్ గ్రేడ్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఆ సంస్థ ఓ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
- ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫాంను అప్ గ్రేడ్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.
- ఈ క్రమంలో నవంబర్ 8న (ఆదివారం) చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని కస్టమర్లకు తెలిపింది.
- కస్టమర్లకు మంచి ఎక్స్పీరియన్స్ అందించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.