Friday, November 6, 2020

SBI Alert for customers



Read also:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఆ సంస్థ ఓ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. నవంబర్ 8న ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫాంను అప్ గ్రేడ్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఆ సంస్థ ఓ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
  • ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫాంను అప్ గ్రేడ్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.
  • ఈ క్రమంలో నవంబర్ 8న (ఆదివారం) చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని కస్టమర్లకు తెలిపింది.
  • కస్టమర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :