Read also:
Jagan anna gorumudda dry ration chikki supply details
జగనన్న గోరుముద్ద' డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమంలో చిక్కీల పంపిణీ సక్రమంగా జరిగియుండలేదని APSSAAT ( Andhra Pradesh Society fir Social Audit Accountability and Transparency ) వారి సామాజిక తనిఖీ ద్వారా కనుగొనినందున పాఠశాలల్లో నిర్వహించు రికార్డులను & ఫేజ్ 5 కు సంబంధించిన (12.06.2020 నుండి 31.08.2020 వరకు ) చిక్కీ బిల్స్ ను సంపూర్ణంగా MEOలతో క్రాస్ చెక్ చేయించి సదరు బిల్స్ ని రీ సబ్మిట్ చేయించాలనీ.
బిల్స్ లో ఏవైనా లోపాలు ఉన్నయెడల వానికి సంబంధించిన వారే బాధ్యత వహించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించాలని, అందరు DEO లను కోరుతూ MDM & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు మెమో జారీ.