Read also:
ఇంటర్ ఫస్టియర్ తరగతులు వాయిదా
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభ తేదీని ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన మెమోను బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం విడుదల చేశారు.
తరగతుల ప్రారంభ తేదీని త్వరలో వెల్లడిస్తామని రామకృష్ణ తెలిపారు. ఈ నెల 16 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే.