Freezing of Dearness Allowance to the State Government Employees
Freezing of Dearness Allowance to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021-Orders-Issued. G.O.MS.No.95, Dated: 06-11-2020.
ఈ go సారాంశం ఏమిటంటే క్లుప్తంగా 2020 జనవరి ,2020 జూలై ,2021 జనవరి da లు మూడు విడతల కేంద్ర ప్రభుత్వం చెల్లించదు కావున ఏపీ ప్రభుత్వం కూడా చెళ్ళించదు మరియు అరియర్స్ కూడా అడగడానికి లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సంక్షోభం కారణంగా మూడు డీఏలు కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇప్పటికే మూడు డీఏలు ఫ్రీజ్ చేస్తూ నిర్ణయించిన బాటలోనే రాష్ట్రమూ తాజా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2020 జనవరి. 2020 జులై 2021 జనవరి నెలలకు కరవు భత్యం ఇవ్వబోమని, ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశాలు ఇచ్చారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.