Sunday, November 22, 2020

పాఠశాలల పునఃప్రారంభ షెడ్యూల్‌లో మార్పు



Read also:

ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ..కేవలం 8వ తరగతి విద్యార్థులకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7 తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి పాఠశాలలు ప్రారంభించే యోచనలో ఉంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తర్వాత నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :