Wednesday, November 4, 2020

Baseline Test guidelines



Read also:

• బాలల పతన సామర్థ్యాన్ని పరీక్షించడానికి చేసే లైన్ టెస్ట్ నిర్వహించాలి.

• కోటెడ్-19 నేపథ్యంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలలకు మాత్రమే ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

• తేది: 04.11.2020న ఉదయం 10గం. నుండి 1గం. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

• చర్చ పత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది.

• ప్రత్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.

• మొదటి విద్యార్థి కి సెట్-1, రెండో విద్యార్థి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్థి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి,

• ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి.

• ఏమీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి.

• మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు. అనువాదం చేయించి ఉపయోగించాలి.

• ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి.ఒక్కొక్క విద్యార్థి తో ఒకసారే చదివించాలి.

• విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు చేయకూడదు.

• ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు చదివించనవసరంలేదు.

• కథలో పూర్తి చాక్యం చదచ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.

• వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.

• అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే 13, కథ మొత్తం చదవగలిగితే 14 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.

• 9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి. ఉదాహరణకు ఒక పాఠశాలలో 60మంచి బాటలు 6 మంది బీచర్లు ఉన్నారు అనుకుందాం. ప్రతి బీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి. ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.

• కోవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.

• ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒకరోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి. పరీక్ష యిన తర్వాత నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోద CRP అందచేకూలి.

• CRP వివరాలను ఇన్ లైన్ లో పొందుపరచాలి.

జిల్లాలో గల మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులుకు Reading Litercy Campaign లో భాగంగా రేపు అనగా 04.11.20 వ తేదీన ప్రతీ హైస్కూల్ లో 9 వ తరగతి విద్యార్థులకు  Baseline Assessment మరియు విద్యార్థులను 4 స్టాయిలగా విభజించాలి.

అక్షరాలు మాత్రమే చదవగలిగే వారు 1 వ స్థాయి.

పదాలు మాత్రమే చదవగలిగే వారు 2 వ స్థాయి 

చిన్న, చిన్న వాక్యాలు చదవగలిగే వారు 3 వ స్థాయి 

పేరాలు చదవగలిగే వారు 4 వ  స్థాయి.

కావున ఈరోజు సాయంత్రం Test papers HMs కు MEOs కు మెయిల్ ద్వారా,  వాట్సాప్ గ్రూప్ ల ద్వారా పంపించబడును. 

ప్రతీ హైస్కూల్ లో రేపు 9 వ తరగతి విద్యార్థులకు నిర్వహించాలి. విధివిధానాలు Test paper తో పాటు సాయంత్రం  పంపించబడును. సందేహాలకు AMO ను సంప్రదించండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :