Saturday, November 28, 2020

డిసెంబరు 5న ట్రిపుల్ ఐటీ పరీక్షలు



Read also:

డిసెంబరు 5న ట్రిపుల్ ఐటీ పరీక్షలు, డిసెంబరు 12 లోపు ఫలితాలు ప్రకటిస్తాం, డిసెంబర్ 20లోగా అడ్మిషన్లు పూర్తి చేస్తాం మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నాం, ప్రైవేటు స్కూల్స్ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. కోవిడ్ నియమాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :