Read also:
జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎన్టీ ఎస్ఈ) పస్ట్ లెవెల్ పరీక్షకు ఆన్ లైన్ లో దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీని డిసెంబరు 20వ తేదీ వరకూ పొడిగించినట్లు డీఈవో సీవీ రేణుక తెలిపారు పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలకు www.bseap.org వెబ్ సైట్ నుంచి పొందవచ్చన్నారు.
డిసెంబరులో డీఎల్ఎడ్ పరీక్షలుడిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సరం పరీక్షలు (2018-2020 బ్యాచ్) రెగ్యులర్, ఫెయిల్డ్ విద్యార్థులకు డిసెంబరులో జరుగు తాయని డీఈవో తెలిపారు. పరీక్ష ఫీజును పైన్ లేకుండా డిసెంబరు 1వ తేదీ లోగా, రూ.50 ఫైతో 7వ తేదీలోగా విద్యార్థులు చెల్లించాలన్నారు.