Thursday, November 12, 2020

16న 9,10 విద్యార్థులకు బేస్లైన్ టెస్టు



Read also:

జిల్లాలోని ఉన్నతపాఠశాలల్లో 3,10 తరగ తులు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 16న బేస్ లైన్ టెస్టు నిర్వహిస్తు న్నట్లు డీఈవో వీఎస్.సుబ్బారావు బుధవారం తెలిపారు. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలు చొప్పున మొత్తం ఆ రు సబ్జెక్టుల్లో 60 ప్రశ్నలు 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. డీసీబీ ద్వారా విద్యార్థులందరికీ ప్రశ్నపత్రాలను అందిస్తారు. ఈ విషయాన్ని విద్యా ర్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేసి విద్యార్థులకు పరీక్షకు సి ద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులను డీఈవో ఆదేశించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :