Thursday, November 19, 2020

డీఎడ్ సెకండియర్ పరీక్ష ఫీజు గడువు డిసెంబరు 1



Read also:

2018-20 బ్యాచ్ డీఎడ్ విద్యార్థులు సెకం డియర్ పరీక్ష ఫీజును ఎలాంటి ఆలస్య రుసుమూ లేకుండా డిసెంబర్ ఒకటో తేదీ వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 7 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.125 రెండు సబ్జెక్టులకు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.175, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టుల వరకు రూ.250 ఉంటుందని పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :