Read also:
YSR Rythu Bharosa live
రెండో విడత వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. రెండో విడత కింద రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 50 లక్షల మంది రైతులకు రూ.1,114 కోట్లు ఇవ్వనున్నారు.