Thursday, October 15, 2020

KGBV



Read also:


సమగ్ర శిక్షా ఆధ్వ ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో(కేజీబీవీ) 2020- 21 విద్యా సంవత్సరానికి గాను 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు నాలుగో జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 5వ తేదీ నుంచి 22 తేదీలోపు తమ ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫి కెట్, కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి పాస్ షార్ట్ మెమో తదితర పత్రాలతో సంబంధిత కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు కేజీబీవీల్లో పదో తరగతి చదివి, పాసైన విద్యార్థుల ధ్రువపత్రాలు సంబంధిత కేజీబీవీల్లోనే తీసుకోవచ్చని తెలిపారు. సందేహాలకు 9441270099,9494888617 నంబర్లను సంప్రదించాలి.

School Wise Selected List

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :