Tuesday, October 27, 2020

Deposit Rs 2,000 in their accounts today



Read also:

Deposit Rs 2,000 in their accounts today

రెండో విడత వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. రెండో విడత కింద రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 50 లక్షల మంది రైతులకు రూ.1,114 కోట్లు ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులందరికీ 13500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడత  రైతులుకు  వారి యొక్క అకౌంట్లో Ammount వేయడం జరిగింది. అమౌంట్ పడింది లేనిది వారి యొక్క ఆధార్ నెంబర్ను క్రింద ఇచ్చిన లింక్ లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

Check your eligibility and Status here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :