Read also:
Today Covid-19 health bulletin-11-10-2020
- రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) కోవిడ్ 19 కేసుల వివరాలు
- 75,517 (VRDL+Truenat+NACO-42,095 and Rapid Antigen-33,422)
- సాంపిల్స్ ని పరీక్షించగా 5,210 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు
- కోవిడ్ వల్ల ప్రకాశం లో ఎనిమిది మంది, చిత్తూర్ లో నలుగురు, తూర్పు గోదావరి లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, కడప లో ముగ్గురు, విశాఖపట్నం ముగ్గురు అనంతపూర్ లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు
- గడచిన 24 గంటల్లో 5,509 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు
- నేటి వరకు రాష్ట్రంలో 6569616 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.