Friday, October 23, 2020

స్కూళ్లకు త్వరగా ఫర్నీచర్‌ చేర్చాలి



Read also:

పాఠశాలలకు త్వరితగతిన ఫర్నీచర్‌ చేర్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశించారు. నవంబరు 15 నాటికి ‘నాడు -నేడు’ పనులు పూర్తి చేయాలన్నారు. గురువారం సమగ్ర శిక్ష కార్యాలయంలో ‘నాడు-నేడు’ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 9, 10 తరగతుల్లో ఏర్పాటు చేసే డ్యూయల్‌ డెస్కులను విద్యార్థుల సౌకర్యార్థం మరింత పెద్దగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ వారంలోపు నమూనా ఖరారు చేసి ఆర్డర్లు ఇవ్వాలన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :