Read also:
AP POLYCET-2020 Results Released
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు.
- పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
- ఓసీ, బీసీలకు ప్రస్తుతం 30 శాతం అర్హత మార్కులు ఉండగా దీన్ని 25 శాతానికి తగ్గించింది.
- ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఎంసెట్, ఈసెట్లలో 25 శాతమే అర్హత మార్కులు ఉండటంతో పాలిసెట్లోనూ ఈ మార్పు తీసుకొచ్చింది.
ఏపీ పాలీసెట్ 2020: ఫలితాలు విడుదల
ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్ పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు.