Friday, October 9, 2020

AP POLYCET-2020 Results Released



Read also:

AP POLYCET-2020 Results Released

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు.

  • పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
  • ఓసీ, బీసీలకు ప్రస్తుతం 30 శాతం అర్హత మార్కులు ఉండగా దీన్ని 25 శాతానికి తగ్గించింది.
  • ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఎంసెట్‌, ఈసెట్‌లలో 25 శాతమే అర్హత మార్కులు ఉండటంతో పాలిసెట్‌లోనూ ఈ మార్పు తీసుకొచ్చింది.

ఏపీ పాలీసెట్‌ 2020: ఫలితాలు విడుదల
ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్‌ పాలీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :