Read also:
యథావిధిగా వచ్చే జనవరిలోనే అమ్మ ఒడి పథకం డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ తెలిపారు రాష్ట్రంలో నవంబర్ రెండో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవు తాయన్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ కరోనాతో ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 80 రోజులకు పైగా బోధనా దినాలు కోల్పోవడంతో సెలవులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు సిలబస్ కూడా తగ్గుతుందని తెలిపారు. దీనిని ఎలా అమలు చేయాలనే విషయమై ఎస్సిఇఆర్ టి ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందన్నారు.