Read also:
Buses are allowed in ap
ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది . సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని , ప్రతి ఆర్టీసీ బస్సులో 20 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ చెప్పారు . అటు ప్రైవేట్ వాహనాల్లో ముగ్గురికి అనుమతి ఇవ్వాలని తెలిపారు .