Friday, May 15, 2020

APSRTC shock to the outsourcing resources



Read also:


ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు APSRTC షాక్ ఆరు వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేస్తూ APSRTC సంచలన నిర్ణయం తీసుకుంది.నేటి నుండి విధులకు హాజరుకావద్దంటూ డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేయడం.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాకిచ్చింది.RTC ఎండీ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు డిపో మేనేజర్లు తొలగింపుకు పూనుకున్నట్లు తెలుస్తుండగా.లాక్ డౌన్ వేళ తమ ఉద్యోగాలు తొలగించడమేంటని వారు మండిపడుతున్నారు.ఉద్యోగుల తొలగింపుపై ఉద్యోగ సంఘాలు ధర్నాకు దిగాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :