Read also:
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈనెల 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు డీఈవో వీఎస్ సుబ్బారావు తెలిపారు. అన్ని పాఠశాలలు 2019 నవంబర్లో నిర్వహించిన ఎస్ఎ-! పరిక్షలకు సంబంధించిన విద్యార్థుల మార్కులను సీఎస్ఈ వెబ్సైట్లో ఈనెల 5 లోపు నమోదు చేయాలని గురువారం ఒక (ప్రకటనలో కోరారు. నమోదు చేయని ఆయా పాఠశాలల హెచ్ఎంలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పెర్కొన్నారు.